మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న “ఆచార్య” ఏప్రిల్ 29న విడుదల కానుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్రలో కనిపించనుంది. శనివారం రాత్రి జరిగిన “ఆచార్య” ప్రీ రిలీజ్ వేడుకలో “శ్రీదేవి శోభన్ బాబు” థియేట్రికల్ ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్ జంటగా నటించారు. నాగబాబు, రోహిణి తదితరులు…