ప్రపంచంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న యుద్ధాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్-గాజా, ఇరాన్-ఇజ్రాయిల్ వంటి దేశాలు పరస్పర దాడులతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా వెనిజులాపై వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలపై ఆందోళన నెలకొంది. మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఇప్పటికే ఆకాశమే హద్దుగా గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతుండడంతో యూఎస్, వెనిజులా వార్ మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందంటున్నారు…
బంగారం, వెండి ధరలు ఇటీవల చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఊహించని రీతిలో వేలకు వేలు పెరుగుతూ దడపుట్టిస్తున్నాయి. సగటు వ్యక్తికి ఆభరణాలు లేదా బంగారం లేదా వెండితో చేసిన ఏదైనా వస్తువు కొనడం కష్టంగా మారింది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల పెట్టుబడిదారులు కూడా కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త బంగారం గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. బంగారానికి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని ఆయన అంటున్నారు.…
బంగారం ధరలు ఓరోజు పెరుగుతు, ఓరోజు తగ్గుతు, మరో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. శుభకార్యాలకు పసిడి కొనాలనుకునే వారికి షాకిచ్చాయి. పుత్తడి ధరలు అంతకంతకు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కాగా నిన్నటి వరకు పెరిగిన గోల్డ్ ధరలు నేడు ఊరట కలిగించాయి. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చితే గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరి ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్…
Gold Update : గత కొన్ని నెలలుగా దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే, బంగారం, వెండి ధరలు మధ్యలో స్వల్పంగా తగ్గాయి కానీ అది తాత్కాలికమే.