Rare Earth Elements: ఈ ఆధునిక రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అరుదైన భూమి మూలకాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇవి భవిష్యత్ సాంకేతికతను, దేశాల శక్తి గతిశీలతను మార్చగలవని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొందరు ఏకంగా వాటిని 21వ శతాబ్దపు “కొత్త చమురు” అని పిలుస్తారు. నిజానికి ఇవి అరుదైన భూమి మూలకాలు (REEలు) అని పిలిచే 17 అరుదైన లోహాల సమూహం. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్మిల్లులు, రక్షణ వ్యవస్థలతో సహా మన రోజువారీ గాడ్జెట్లు, యంత్రాలలో…
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధ చేస్తోంది. తాజాగా ఈ అంశాలపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు.
America : అమెరికా ప్రస్తుతం తీవ్రమైన గుడ్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి లక్షలాది కోళ్ల మరణానికి కారణమని చెబుతున్నారు. దీనివల్ల గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.
ఇటీవల భారత్లో పర్యటించిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా మాట్లాడుతూ.. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారత్కు అద్భుతమైన అవకాశం ఉందన్నారు.