హార్ముజ్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న పేరు. ఎందుకంటే ప్రపంచ దేశాలకు ఇదే కేంద్ర బిందువు కావడం. అందుకే ప్రతి రోజూ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హార్ముజ్నే. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసిన తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ ఘర్షణలు ఇప్పుడు అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కీలకమైన ‘హోర్ముజ్’ జలసంధి మూతపడటంతో ఇంధన సరఫరా అస్తవ్యస్తం కాగా.. ఇప్పుడు ‘బాబ్ ఎల్-మండేబ్’ (Bab el-Mandeb) జలసంధి కూడా మూసివేతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. హౌతీల ఎంట్రీ.. యెమెన్ కేంద్రంగా పనిచేసే…
India Russia: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. యూఎస్ ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేయడం గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘‘హార్మూజ్ జలసంధి’’ని ఇరాన్ మూసివేసింది. ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇరుకైన సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసేయడంతో…