Gautam Adani: భారతదేశ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వ్యాపార రంగంలో ఆయన అడుగు పెట్టిన రంగాల్లో ఎంతటి అద్భుత విజయాలను అందుకున్నారో తెలిసిందే. తాజాగా ఆయన ఏఐ రంగంలోకి దిగుతున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. 2035 నాటికి పునరుత్పాదక ఇంధన ఆధారిత AI- రెడీ డేటా సెంటర్లను నిర్మించడానికి $100 బిలియన్లు (దాదాపు రూ.9 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ఈ రోజు…