మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధం… గీతను ఒక ప్రత్యేక గ్రంథముగా భావిస్తాం.. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటిగా నిలిచిపోయింది.. ఇది కేవలం హిందువుల కోసమే కాదు.. సర్వమానవాళికి ఉపయ