దేశంలో నంబర్-1 కారు మారుతి సుజుకీ ఫ్రాంక్స్ బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. 2025 మార్చి నెలలో కస్టమర్లు ఫ్రాంక్స్ కొనుగోలుపై రూ. 98,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
Maruti Suzuki : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఈ ఏడాది మేలో మొత్తం 1,78,083 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది మేలో 1,61,413 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.