UP : ఉజ్వల పథకం కింద ఉచిత సిలిండర్ల పంపిణీ పథకాన్ని సీఎం యోగి నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్భవన్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. యోగి ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద యుపిలోని 2.5 కోట్ల మంది లబ్ధిదారులకు రెండు ఉచిత ఎల్పిజి సిలిండర్లను ఇవ్వనుంది.