కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ పై రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోపు కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని కేంద్రని డిమాండ్ చేశారు రవీంద్ర నాయక్. నరేంద్ర మోడీ సభకు నాకు ఆహ్వానం లేదని, నరేంద్ర మోడీ సభ సందర్భంగా నాకు అవమానం జరిగింది అన్నమాట వాస్తవమన్నారు. నరేంద్ర మోడీ అవినీతి జరిగింది చెపుతున్నాడు. వెంటనే సుమాటోగా తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.. breaking news, latest news, telugu news, forment mp…