మోగా జిల్లాలో తన భర్త తనకు మత్తుమందు ఇచ్చి వ్యభిచారంలోకి దింపాడని ఒక మహిళ ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనకు హెరాయిన్ అలవాటు చేసి వ్యభిచార వృత్తిలోకి దింపాడని తెలిపింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి… అరెస్ట్ చేశారు. Read Also:Man Kills Mother: దారుణం.. రూ.3 లక్షల కోసం.. కన్న తల్లినే.. పంజాబ్లోని మోగా జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన…
Peddapuram: పెద్దాపురం పేరు మళ్లీ రిపేరుకొచ్చింది. గతంలో ఎంతో కష్టపడి.. గలీజ్ దందాకు చెక్ పెడితే.. కొంత మంది మళ్లీ వచ్చి పెద్దాపురం ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అండదండలతోనే ఈ దందా మళ్లీ చిగురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ కాలక్రమంలో పెద్దాపురం మారింది. తనపై ముద్ర పడిన 'రెడ్ లైట్' ఏరియా పేరును చెరిపేసుకుంది.