Adulterated food: పర్యాటక నగరంగా పేరుగాంచిన విశాఖపట్నంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేరుకు మాత్రమే హంగులతో ఆకర్షిస్తూ, లోపల మాత్రం రోజుల తరబడి నిల్వ ఉంచిన పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నారు.
హోటల్స్ లో ఫుడ్ తింటున్నారా? అయితే మీరు అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్టే. హైదరాబాద్ నగరంలో పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దారుణాలు వెలుగుచూశాయి. గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్స్, మాదాపూర్ లోని క్షత్రియ ఫుడ్స్, తుర్కయంజాల్ లోని హోటల్ తులిప్ గ్రాండ్ లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. Also Read:Surya : ‘రెట్రో’ నుంచి మరో సాంగ్ విడుదల వరలక్ష్మి…
Karimnagar: ఫుడ్ కోసం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా, కొన్ని రెస్టారెంట్లు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున అనే తేడా లేకుండా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ పై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బిగ్ బాస్కెట్ సంస్థలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి.. పలు లోపాలను గుర్తించారు.
కల్తీకి కాదేది అనర్హం.. ఈరోజుల్లో కాసుల కక్కుర్తి కోసం మనుషుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.. ఆకలితో వస్తున్న జనాలకు కొన్ని హోటల్స్ విషాన్ని ఇస్తున్నాయని ఈ మధ్య జరుగుతున్న ఘటనలను చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది.. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న ఆకస్మిక తనీఖీల్లో ఎన్నో రెస్టారెంట్ల బాగోతం బయటపడింది.. దీంతో జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అయిన కల్తీ గాళ్ళు మారడం లేదు… అదే పనిలో ఉన్నారు.. తాజాగా విశాఖ లో కొన్ని హోటల్స్ పై…