Home
Five Senior Ips Officers As Dgps Of Telangana
Five Senior Ips Officers As Dgps Of Telangana News
-
Telangana: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ లకు డీజీ హోదా..
Telangana: రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల ఫైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ లకు డీజీ హోదాను కల్పించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి పదోన్నతులు, సౌమ్య మిశ్ర, అభిలాష బిష్ట, శిఖా గోయల్లకు పదోన్నతులు కల్పించినట్లు వెల్లడించారు. Read…
తాజావార్తలు
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!
-
Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
-
Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!
-
Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..