Home
Five Senior Ips In Telangana
Five Senior Ips In Telangana News
-
Telangana: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ లకు డీజీ హోదా..
Telangana: రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల ఫైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ లకు డీజీ హోదాను కల్పించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి పదోన్నతులు, సౌమ్య మిశ్ర, అభిలాష బిష్ట, శిఖా గోయల్లకు పదోన్నతులు కల్పించినట్లు వెల్లడించారు. Read…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..