ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చి అదరగొట్టింది. అయితే ఆ జట్టు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ తో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో అతనికి తోడుగా జడేజా కేవలం 15 బాల్స్ లో 32 పరుగులు బాదేశాడు. దాంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 4…