భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. చాలా సార్లు జంటలు షాపింగ్ మాల్స్లో లేదా మార్కెట్లలో పోట్లాడుకోవడం చూసే ఉంటాం. ఒక్కోసారి ఈ తగాదాలు రోడ్లు, వీధుల్లో దర్శనమిస్తాయి.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మొదట ఒకరు ఆపై మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య మొదట సమోసాలు కొనడానికి భర్తను పంపింది.
Maharastra : మహారాష్ట్రలోని నాగ్పూర్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భర్తతో గొడవ పడి ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తన మూడేళ్ల పాపను గొంతుకోసి చంపేసింది.