పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో 75 ఎకరాల భూమిని కొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.
FEMA Violation: రూ.5,551 కోట్ల ఫెమా ఉల్లంఘన కేసులో షియోమీ టెక్నాలజీ ఇండియా, సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్ సహా 3 బ్యాంకులకు ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.