BSF Jawans Bus Incident: జమ్మూ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బస్సు కూలిపోవడంతో 3 మంది సైనికులు మరణించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలోని వాటర్హాల్ ప్రాంతంలో కాలువలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 32 మంది జవాన్లు గాయపడగా వారిని ఆసుపత్రికి…