టోవినో థామస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారివెట్ట’ పేరుతో భారీ కుంభకోణం తెర మీదకు వచ్చింది. త్రిసూర్కు చెందిన కొందరు వ్యక్తులు తమకు జూనియర్ ఆర్టిస్టులు అవసరమని చెప్పి డబ్బులు దండుకుంటున్నారని దర్శకుడు అనురాజ్ మనోహర్ తెలిపారు. ఈ ఘటనపై సుల్తాన్ బతేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అనురాజ్ తెలిపారు. నారివెట్ట షూటింగ్ ప్రారంభమై నలభై రోజులకు పైగా అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాలో ఐదు వేల నుంచి ఆరు వేల మంది జూనియర్…
సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక ఏది నిజమో ? ఏది అబద్ధమో తెలియకుండా పోతోంది. సినిమాల విషయంలోనూ ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. అయితే సమయానికి ఆ ఫేక్ న్యూస్ మేకర్స్ దృష్టిని వచ్చిందంటే సరే.. లేదంటే సినిమాల పట్ల ఆసక్తి ఉన్నవారు మోసపోక తప్పదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. Read Also : రామ్ “Warrior”కు టైటిల్ సమస్య… ఇలా ప్లాన్ చేశారా !? చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ ఆదివారం తన…