ఇద్దరు సైన్య అధికారుల మధ్య ఆధిపత్య పోరాటంతో సూడాన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అధికారం కోసం ఇద్దరు నేతలు చేస్తున్న పోరాటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సూడాన్ లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య పోరు సాగుతూనే ఉంది. కాల్పులు, పేలుళ్ల మోతతో అనేక ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి.
భారత అంతర్గత విషయాల్లో వ్యాఖ్యానించే పాశ్చాత్య దేశాలకు చెడు అలవాటు అంటూ వ్యాఖ్యలు చేసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పై కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.