అతడొక విద్యాబుద్దలు నేర్పాల్సిన గురువు.. అంతేకాకుండా తాను ఇప్పుడు విద్యార్థులకు భవిష్యత్తుకు పునాదైని పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు ఏకంగా అదే ఎగ్జామ్ సెంటర్కి పూటుగా మద్యం తాగి వచ్చి తూలుతూ తన బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించాడు. హుజురాబాద్ లోని రాంపూర్ లో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాల పీఈటీ టీచర్ ఆముల రవికుమార్ డ్యూటీలో ఉండగా మొదట ఎగ్జామ్ కి వచ్చిన విద్యార్థులకు అనుమానం…