యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గూడెంలో అర్థరాత్రి ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తగలబడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే యజమాని అప్రమత్రం కావడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో భారీ నష్టం తప్పినట్లైంది. ఎలక్ట్రికల్ స్కూటర్లు తగలబడడానికి లేదా అగ్ని ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు లిథియం-అయాన్ బ్యాటరీతో సంబంధం కలిగి ఉంటాయి. భారత్ లో గత కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రధాన కారణాలు బ్యాటరీలు లో క్వాలిటీ / ఫాల్టీ…