Home
Epfo News
Epfo News News
-
EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీకి కేంద్రం ఆమోదం.. ఎంత శాతం? జమ ఎప్పుడంటే..?
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. దీంతో లక్షలాది మంది ఉద్యోగుల ఖాతాల్లోకి త్వరలోనే వార్షిక వడ్డీ జమ కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సిఫార్సు చేసిన 8.25 శాతం వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెల నుంచే సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ… -
EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
EPFO EDLI Scheme: ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక భద్రతా ప్రయోజనాలను అందిస్తోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, PF ఖాతా ఉన్న ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.7 లక్షల వరకు జీవిత బీమా కవరేజీని పొందే అవకాశం ఉంది. ఈ ప్రయోజనం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం ద్వారా లభిస్తుంది.… -
PF Withdrawal: ATM నుండి PF డబ్బులు…! తాజా అప్డేట్ ఇదే..
PF Withdrawal: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక సౌకర్యాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇకపై పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా ATMలు మరియు UPI ద్వారా డబ్బులు పొందే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. EPFO 3.0 అప్గ్రేడ్లో భాగంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. EPFO 3.0తో డిజిటల్ సేవలకు ఊతం ఉద్యోగులకు పీఎఫ్… -
EPF Account: ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత EPF ఖాతాలో ఎంతకాలం డబ్బు ఉంచుకోవచ్చు?.. ఆ వయసు వరకు వడ్డీ వస్తుందా?
మీరు ఉద్యోగం చేస్తూ, మీ భవిష్యత్తు కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ( EPF ) ఖాతాలో డబ్బు జమ చేస్తే , పదవీ విరమణ తర్వాత మీ డబ్బు ఎంతకాలం ఖాతాలో ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) ఇటీవల దీని గురించి ముఖ్యమైన సమాచారాన్ని విడుదల చేసింది. ఇది 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసే వారికి ముఖ్యమైన విషయం. మరి ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత… -
EPFO News: ఈపీఎఫ్ఓలో నమోదవుతున్న ఉద్యోగుల సంఖ్య వరుసగా 3వ నెలా.. తగ్గేదేలా..
EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో మూడు నెలల నుంచి ప్రతి నెలా 10 లక్షల మందికి పైగానే ఉద్యోగులు నమోదవుతుండటం విశేషం. ఏప్రిల్లో 10 లక్షల 9 వేలు, మే నెలలో 10 లక్షల 7 వేలు, జూన్లో 10 లక్షల 54 మందికి పైగా చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది.
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?