జైపూర్లోని రామ్నివాస్ బాగ్ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో రోడ్డుపై వరద పేరుకుపోయింది. అయితే, హల్దార్ అనే యువకుడు తన యాక్టివా స్కూటీపై ఆ మార్గంలో వెళ్తుండగా వరద నీటిలో ఒక్కసారిగా జారిపడ్డాడు. దీంతో అతడితో పాటు తన మొబైల్ ఫోన్ కూడా నీటిలోకి జారిపోయింది.
James Andersen Daughters Ring The Bell: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరగబోయే 3టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ స్టేడియంలో ప్రారంభం అయింది. అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ క్రికెటర్గా ఖ్యాతి పొందిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. అతని చివరి మ్యాచ్ ఎప్పటికి గుర్తుకు ఉండిపోయేలా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అది ఏమిటి అంటే.. లార్డ్స్లో…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో, అన్న చిరంజీవి , వదిన సురేఖ, రామ్ చరణ్ , కొడుకు అకీరా నందన్, భార్య అన్నా లెజినోవా తదితరులు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరి కళ్ళలో ఆనందభాష్పాలు, జనాల కేరింతలు, అభిమానం కనువిందు చేశాయి. ముఖ్యంగా, ప్రమాణస్వీకారం పూర్తైన వెంటనే ప్రధాని మోదీ పవన్, చిరంజీవిలను ఆకాశానికి ఎత్తి వారిద్దరి చేతులు పైకెత్తి విక్టరీ సింబల్ చూపించి, ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.…