దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. లేటెస్ట్ ఫీచర్స్, అధిక రేంజ్ కారణంగా ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు త్వరలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఐదు కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. టాటా నుంచి ఎంజీ మోటార్స్ వరకు కొత్త ఈవీ కార్లను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. Also Read:Lufthansa Airlines: శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు…