LIC Golden Jubilee Scholarship 2025: మనలో ఒకరం లేదా మన చుట్టూ ఉండేవారిలో ఎందరో చదువులో ప్రతిభ ఉన్నా కానీ వారి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో అనేక మంది విద్యార్థులు తమ చదువును కొనసాగించలేకపోతున్నారు. అలాంటి ప్రతిభావంతుల విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్షిప్ ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన డిప్లొమా, ఐటీఐ వంటి చదువులను కొనసాగించేందుకు…
Talliki Vandanam Scheme: సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ గుడ్న్యూస్ చెప్పారు. ఆందోళన వద్దు... త్వరలోనే మిగిలిన తల్లికి వందనం సొమ్ము జమ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
CM Revanth Reddy : యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం…