Home
Education Support
Education Support News
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
‘పుష్ప-2’ సినిమా విడుదల రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన అనూహ్య తొక్కిసలాట ఘటన తెలుగు రాష్ట్రాలను కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబాన్ని తాజాగా అల్లు కుటుంబం పరామర్శించింది. బుధవారం నాడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కలిసి శ్రీతేజ్ నివాసానికి వెళ్లారు, ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ చేదు జ్ఞాపకాన్ని తలచుకుంటూ… -
Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమే. కలలుకని వాటిని నిజం చేసుకోవడానికి తగిన కృషి చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. అంకితభావం ఉంటే ఎన్ని అవరోధాలు అడ్డొచ్చిన లక్ష్యాన్ని ఛేదించొచ్చు. ఇదే రీతిలో ఓ విద్యార్థిని చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ కనబర్చి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ మాటలు ఇప్పుడే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసుకున్న శివానికి చక్కగా సరిపోతాయి. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ అసాధ్యమనిపించే లక్ష్యాన్ని సాధించిన అద్భుత యువతి శివాని. చేతులు లేని శివాని… -
మెడికల్, ఇంజనీరింగ్, ఐటీఐ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారందరికి LIC Golden Jubilee Scholarship 2025
LIC Golden Jubilee Scholarship 2025: మనలో ఒకరం లేదా మన చుట్టూ ఉండేవారిలో ఎందరో చదువులో ప్రతిభ ఉన్నా కానీ వారి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో అనేక మంది విద్యార్థులు తమ చదువును కొనసాగించలేకపోతున్నారు. అలాంటి ప్రతిభావంతుల విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్షిప్ ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన డిప్లొమా, ఐటీఐ వంటి చదువులను కొనసాగించేందుకు… -
AP Govt: గుడ్న్యూస్.. “తల్లికి వందనం” నగదు జమపై ప్రభుత్వం క్లారిటీ..
Talliki Vandanam Scheme: సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ గుడ్న్యూస్ చెప్పారు. ఆందోళన వద్దు... త్వరలోనే మిగిలిన తల్లికి వందనం సొమ్ము జమ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారని తెలిపారు. -
CM Revanth Reddy : యూపీఎస్సీ మెయిన్స్లో సత్తా చాటిన తెలంగాణ అభ్యర్థులు.. అభినందించిన సీఎం
CM Revanth Reddy : యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలి సారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సివిల్స్ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసింది. సింగరేణి సంస్థ అధ్వర్యంలో 135 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం…
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
Ravi Teja : హిట్ డైరెక్టర్స్ను వదిలేసి.. ఫ్లాప్ దర్శకులతో మాస్ మహారాజ్ సినిమాలు
-
Telangana School Bandh: తెలంగాణలో నేడు పాఠశాలల బంద్.. ఎందుకంటే..?
-
జయహో Lionel Messi.. వరల్డ్కప్ టాప్ స్కోరర్గా కొత్త రికార్డు! నాకౌట్ లోకి అర్జెంటీనా..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!