ప్రస్తుతం టాలీవుడ్ ని మింక్ పబ్ కేస్ ఊపేస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో ఆదివారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్ పై రైడ్ చేసి 150 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఈ రైడ్ లో ప్రముఖల పిల్లలు కూడా ఉండడం విశేషం. మెగా డాటర్ నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు అప్ కమింగ్ హీరోయిన్ కుషిత కూడా ఉన్నారు. అయితే…