మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ గల్లంతు అయింది. ఆ మహిళ ఫుట్పాత్పై నడుచుకుంటూ వెళుతుండగా.. ఒక్కసారిగా ఫుట్పాత్ కుంగడంతో.. ఆమె డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది.
South West Traffic ACP Dhanlakshmi Clears Drainage With Hands: మనకి కష్టం వస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. 24/7 వారు మనకి అందుబాటులో ఉంటారు.అయితే కొంతమంది పోలీసులు చేసే పనులు డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు తెస్తుంటే కొంతమంది చేసే పనులు మాత్రం పోలీసు శాఖ గొప్పదనాన్ని అందరికి తెలిసేలా చేస్తారు. అటువంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియోలో ఓ…
రెండురోజుల క్రితమే దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజు ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగింది. ప్రతి ఒక్కరూ తమ ఛాతిపై చిన్న జెండాను పెట్టుకున్నారు. ఇంటిపై పెద్ద జెండాను హర్ ఘర్ తిరంగా అంటూ ఎగురవేశారు. అంతేకాదు తమ వాట్సప్ డీపీల్లో కూడా జాతీయ జెండాను పెట్టేసుకున్నారు. తరువాత రోజు మాత్రం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. జెండాలను ఎక్కడ ఉంచామో కూడా గుర్తులేనంతగా తన పనుల్లో మునిగిపోయారు. కొందరైతే వాటిని…
చేతుల్లో నుంచి జారీ డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన ఘటన బుధవారం థానేలోని ఠాకుర్లీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు అంబర్ నాథ్ లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా.. వర్షం కారణంగా రైలును ఠాకుర్లీ వద్ద నిలిపివేశారు. అయితే రైలు ఆగిందని దిగి.. రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు వారు వెళ్తుండగా చేతిలో నుంచి జారీ నాలుగు నెలల పసికందు డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది.
వర్షకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో నాలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తుంటాయి. వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. నగరంలో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతున్నాయని, నాలాలకు ఫెన్సింగ్, రక్షణ గోడ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. Read Also షాకింగ్: ఐఫోన్ కోసం ఆర్డర్ చేస్తే… నాలా ప్రమాదాలు జరిగితే ఇకపై అధికారులనే బాధ్యులను చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ…