Kisan Vikas Patra : మీ పెట్టుబడిని రెట్టింపు చేసే పథకం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము. పోస్టాఫీసు పథకంలో డబ్బు రెట్టింపు గ్యారంటీ ఉంది. కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం ప్రస్తుతం 7.5% చొప్పున వార్షిక వడ్డీని అందిస్తోంది. కిసాన్ వికాస్ పత్ర అనేది భారత ప్రభుత్వంచే నిర్వహించబడే మొత్తం పెట్టుబడి పథకం. ఈ పథకంలో మీరు మీ డబ్బును నిర్ణీత వ్యవధిలో రెట్టింపు చేసుకోవచ్చు. మీరు ఈ పథకంలో పోస్టాఫీసు లేదా…