కేరింగ్ వాలంటీర్ల ద్వారా 1997లో స్థాపించబడిన సంస్థ రోష్ని ట్రస్ట్ ఈరోజుతో 24 సంవత్సరాల మానసిక ఆరోగ్య సేవను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహిమ దాట్ల, శిల్పా రెడ్డి సమక్షంలో సమంత హైదరాబాద్లో డోర్స్టెప్ మెంటల్ హెల్త్ సేవను ప్రారంభించింది. ఈ సందర్భంగా సామ్ తన జీవితంలో కష్టతరమైన రోజుల గురించి, అప్పట్లో ఈ థెరపీ తనకు ఎలా సహాయపడిందనే దాని గురించి ఓపెన్ అయ్యింది. Read Also : ‘ఆర్య’ నుంచే ఈ…