ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు చమురు ధరలను సమీక్షిస్తుంటాయి. ఇవాళ మార్చి 1న ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యా్స్ ధరలను ప్రకటించాయి. మార్చి 1 నుండి వాణిజ్య LPG సిలిండర్లు ఖరీదైనవిగా మారాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగింది. దేశీయ 14 కిలోల LPG సిలిండర్ ధర స్థిరంగా ఉంది. విమాన ఇంధనం (ATF) ధరలు కూడా పెరిగాయి. Also Read: Burj Khalifa: బుర్జ్…