Home
Digital Payments Security
Digital Payments Security News
-
Digital Payments: ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. నేటి నుంచి OTP ఒక్కటే ఎందుకు పని చేయదు?
ఏప్రిల్ 1, 2026 (ఈరోజు) నుంచి భారత్ లో డిజిటల్ పేమెంట్లు (UPI, క్రెడిట్/డెబిట్ కార్డులు, మొబైల్ వాలెట్లు) చేసేటప్పుడు OTP మాత్రమే సరిపోదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త ఆథెంటికేషన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇకపై Two-Factor Authentication (2FA) తప్పనిసరి. OTP ఒక భాగం మాత్రమే. దానితో పాటు మరో స్వతంత్ర ఆథెంటికేషన్ (PIN, బయోమెట్రిక్, పాస్వర్డ్ లేదా టోకెన్) తప్పనిసరి. Also Read:UK: ట్రంప్కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో… -
PhonePe Protect: ఫోన్ పే PhonePe Protect ఫీచర్.. మోసపూరిత నంబర్కు ఒక్క రూపాయి కూడా బదిలీ కాదు..
సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకో ఎత్తుగడతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే PhonePe Protect అనే ప్రత్యేక ఫీచర్ను తీసుకొచ్చింది. డిజిటల్ వరల్డ్ లో మీ డబ్బుకు మీరు దీనిని సేఫ్టీ షీల్డ్ గా పరిగణించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు డబ్బు పంపుతున్న నంబర్ అనుమానాస్పద నంబర్ అవునా…
తాజావార్తలు
-
OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
-
Trisha – Vijay : త్రిష వల్లే విజయ్’కు ఇన్ని ఇబ్బందులా?
-
Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
-
Kakarla Krishna : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
-
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్