నైజాం ఏరియా సినిమా పంపిణి రంగంలోకి మరొక సంస్థ అడుగుపెడుతోంది. బాలీవడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ కు సీక్వెల్ గా ధురంధర్ 2 వస్తోంది. ఈ సినిమా నైజాం హక్కులను జియో స్టూడియోస్ ఎవరికీ ఇవ్వకుండా సొంతగా రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాతో నైజాం మార్కట్ లో అడుగుపెడుతోంది జియో. నైజాం మార్కెట్లోకి నేరుగా అడుగుపెడుతూ తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. భారతీయ సినీ నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న…