Assam Boat Capsize: అసోంలోని ధుబ్రి జిల్లాలో దారుణం జరిగింది. ఇవాళ బ్రహ్మపుత్ర నదిలో పలువురు ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడడంతో ప్రభుత్వ అధికారి, పాఠశాల విద్యార్థులు, పలువురు గల్లంతయ్యారు. పడవలో దాదాపు 100 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, 10 మోటార్ సైకిళ్లను అందులో ఎక్కించారని స్థానికులు పేర్కొన్నారు. దీని బరువుకు అది మునిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధుబ్రి పట్టణానికి 3 కి.మీ…