బుల్లెట్ వేగంతో సినిమాలను చేసేస్తున్నాడు ధనుష్. రెండు మూడు సెట్స్పై ఉండగానే.. మరో మూడు, నాలుగు లైన్లో పెట్టేస్తున్నాడు. మ్యాడెస్ డైరెక్టర్తో.. క్రేజీ ప్రాజెక్టును ఎనౌన్స్ చేస్తున్నాడు. ప్రజెంట్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో కర చేస్తున్న ధనుష్.. నెక్ట్స్ రాజ్ కుమార్ పెరియ స్వామితో కొలబరేటై డీ55ని ఈ మధ్యే పట్టాలెక్కించాడు. ఇక మారి సెల్వరాజ్తో డీ56 ఎనౌన్స్ చేశాడు. ఇవే కాకుండా అరుణ్ మాథేశ్వరన్తో ఇళయరాజా బయోపిక్, ఓం రౌత్ దర్శకత్వంలో అబ్థుల్ కలాం బయోపిక్…
భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బయోపిక్కు దర్శకత్వం వహిస్తున్నది బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఓం రౌత్. ఆదిపురుష్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, ఈసారి తన పూర్తి శ్రద్ధను కలాం బయోపిక్పై కేంద్రీకరించారు. ఈ ప్రాజెక్ట్పై అంచనాలు ఎంతగానో పెంచేలా ఓం రౌత్ తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కలాం…