బుల్లెట్ వేగంతో సినిమాలను చేసేస్తున్నాడు ధనుష్. రెండు మూడు సెట్స్పై ఉండగానే.. మరో మూడు, నాలుగు లైన్లో పెట్టేస్తున్నాడు. మ్యాడెస్ డైరెక్టర్తో.. క్రేజీ ప్రాజెక్టును ఎనౌన్స్ చేస్తున్నాడు. ప్రజెంట్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో కర చేస్తున్న ధనుష్.. నెక్ట్స్ రాజ్ కుమార్ పెరియ స్వామితో కొలబరేటై డీ55ని ఈ మధ్యే పట్టాలెక్కించాడు. ఇక మారి సెల్వరాజ్తో డీ56 ఎనౌన్స్ చేశాడు. ఇవే కాకుండా అరుణ్ మాథేశ్వరన్తో ఇళయరాజా బయోపిక్, ఓం రౌత్ దర్శకత్వంలో అబ్థుల్ కలాం బయోపిక్…