ఈ మధ్యకాలంలో కొందరు మూర్ఖులు చదువుకున్నా కానీ ఎదుటివారిని హింసించడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. వారి ఆనందం కోసం ఎదుటివారిని హింసించడం ఈ మధ్య చాలా పరిపాటుగా మారిపోయింది. ఇకపోతే తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. Also read: Kishan Reddy: తొమ్మిది ఏళ్లల్లో తెలంగాణకి కేంద్రం పది లక్షల కోట్లు ఇచ్చింది.. ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న డిప్యూటీ తాసిల్దార్ చెంప చెల్లుమనిపించింది ఓ ఇల్లాలు.…