మన దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు కనీసం రెండు సార్లు పళ్లు తోముకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి పళ్లు తోముకోవాలి. ప్రతి సారి పళ్లు తోమేటప్పుడు కనీసం రెండు నిమిషాల పాటు మృదువుగా, అన్ని పళ్లూ శుభ్రంగా అయ్యేలా బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార అవశేషాలు, బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. పళ్లు తోముకోవడంతో…
నోరు, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవంటున్నారు నిపుణులు. మిల మిల మెరిసే దంతాలు ఉండాలని, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరకుంటారు. ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్ళు మనం సరిగ్గా తినడానికి, మాట్లాడటానికి, ఆత్మవిశ్వాసంతో నవ్వడానికి సహాయపడతాయి. కాగా దంతాలను క్లిన్ చేసుకోవడానికి దాదాపుగా అందరు బ్రష్ లనే యూజ్ చేస్తున్నారు. అయితే బ్రష్ చేసేటపుడు తెలియకుండానే కొన్ని తప్పులు చేయడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. దీనివల్ల దంతాలు, చిగుళ్లు పాడవుతాయి. Also…