ఢిల్లీలోని వెస్ట్ బీహార్లోని విశ్వ భారతి పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్ ..ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో భయాందోళనలు మొదలయ్యాయి. పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. కానీ ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకకపోవడంతో.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Read Also: Horror:దారుణం.. భార్యను సుత్తెతో కొట్టి హత్య.. ఆపై భర్త కూడా… పశ్చిమ విహార్ తూర్పు పోలీస్ స్టేషన్కు విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ నుండి PCR కాల్…