Home
Delhi Ncr News
Delhi Ncr News News
-
Coaching Center Tragedy : రావు కోచింగ్ సెంటర్ ప్రమాదంపై చీఫ్ సెక్రటరీ నివేదిక.. షాకింగ్ విషయాలు వెల్లడి
Coaching Center Tragedy : రావు కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనలో ఇన్స్టిట్యూట్లోనే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మూసివేశారని తేలింది. -
Kidney Scandal : కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. 500 మందికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్
Kidney Scandal : బంగ్లాదేశ్, భారతదేశంలో అక్రమ కిడ్నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ ముఠా నాలుగేళ్లలో దాదాపు 500 మందికి అక్రమంగా కిడ్నీలు అమర్చింది. -
New Criminal Laws: నేటినుంచి అమల్లోకి కొత్త చట్టాలు.. ఢిల్లీలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు
New Criminal Laws: నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఇందులో నిందితుడిపై పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ స్వయంగా ఫిర్యాదు చేశారు. -
Noida : గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. ఇంటిగోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి
Noida : గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్ శుక్రవారం సాయంత్రం కొత్వాలి ప్రాంతంలోని ఖోడ్నా కలాన్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు గోడ కూలిపోవడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. -
Atishi Hunger Strike: నిరాహారదీక్ష చేస్తున్న మంత్రి అతిషి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలింపు
Atishi Hunger Strike: ఢిల్లీలో నీటి సంక్షోభంపై నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిషి ఆరోగ్యం రాత్రి క్షీణించింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్, -
Delhi Water Crisis : ఢిల్లీ నీటి సంక్షోభంపై మంత్రి అతిషి నేడు నిరాహారదీక్ష
Delhi Water Crisis : హర్యానా నుంచి అదనపు నీరు ఇవ్వాలని కోరుతూ జలమండలి మంత్రి అతిషి శుక్రవారం నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. -
Uttar Pradesh : రాష్ట్రపతి భవన్కు 21 కిలోమీటర్ల దూరంలో చిరుత .. అలర్టైన అటవీ శాఖ
Uttar Pradesh : రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరుతపులి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత రాష్ట్రపతి భవన్ కు సరిగ్గా 21 కిలోమీటర్ల దూరంలో చిరుతపులి కనిపించింది. -
World Brain Tumor Day : నిర్లక్ష్యం చేస్తే నిండు ప్రాణాలు పోతాయి.. తస్మాత్ జాగ్రత్త
World Brain Tumor Day : దీర్ఘకాలంగా తలనొప్పి, వాంతులు, మూర్ఛలు, చెవుల్లో ధ్వని అనేక ఇతర లక్షణాల తర్వాత కూడా మీరు అజాగ్రత్త తలపై కణితి భారాన్ని పెంచుతోంది. -
Delhi Water Crisis : రాజధానిలో నీటి ఎద్దడి.. కేంద్రానికి ఆప్ లేఖ
Delhi Water Crisis : ఓ వైపు ఎండ మరో వైపు తాగునీటి ఎద్దడి ఢిల్లీ ప్రజలను కలవరపెడుతోంది. నీటి కొరతపై ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. -
Aravind Kejriwal : పీఎం ఇలా చేయకూడదు.. నేడు మా నేతలతో బీజేపీ ఆఫీసుకు వెళ్తాను
Aravind Kejriwal : ఆప్ నేతలను బీజేపీ అరెస్ట్ చేసిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలందరినీ జైలుకు పంపాలని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!