Holi Gift: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కార్ హోలీకి ముందు ఢిల్లీ వాసులకు శుభవార్త చెప్పింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదటి ఏడాదిని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఆమె మంత్రివర్గం పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే ప్రతిపాదనను ఆమోదించింది. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి రూ.242 కోట్ల బడ్జెట్ను ఆమోదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నిర్ణయం పేదలకు ఎంతో ఉపయోగపడేదిగా అభివర్ణించారు. READ ALSO:…