కోల్కతా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో కేవలం 1.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అప్పటికే రెండు వికెట్లు కూడా తీశాడు. అతడి రెండో ఓవర్ కోటాను ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ పూర్తి చేశాడు. మళ్లీ దీపక్ చాహర్ బౌలింగ్కు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి శ్రీలకంతో ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్కు దీపక్ చాహర్ అందుబాటులో ఉండడం కష్టమేనని…
ఐసీసీ ప్రపంచ కప్ తర్వాత నిన్నటివరకు న్యూజిలాండ్ జట్టుతో టీ20 సిరీస్ ఆడిన భారత జట్టు ఈ నెల 25 నుండి టెస్ట్ సిరీస్ లో తలపడుతుంది. అయితే ఈ ముగిసిన టీ20 కు జట్టును ప్రకటించే సమయంలో సౌత్ ఆఫ్రికా వెళ్లే 14 మందితో కూడిన భారత ఏ జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఆ తర్వాత ఆ జట్టులో భారత టెస్ట్ ప్లేయర్ హనుమ విహారిని కలిపింది. ఇక తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లను కూడా…
భారత జట్లలో కోహ్లీ సారధ్యంలోని ఒక్క జట్టు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుండగా.. మరో జట్టు శ్రీలంక పర్యటనలకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ప్లాన్ చేసింది. శ్రీలంక పర్యటనలో భారత్ జులై 13 నుంచి 27 వరకూ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే లంకకు వెళ్లే జట్టుకు కెప్టెన్ రేసులో మొదటగా శిఖర్ ధావన్, హార్దిక్…