దేశ రాజధాని ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరుగురు నిందితులను రౌస్ అవెన్యూ కోర్టు నాలుగు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించింది. నిందితులపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని సీబీఐ పేర్కొంది. అన్ని తెలిసే.. బేస్మెంట్లో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించారని ఆరోపించిం