New Delhi : ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ) బుధవారం (ఫిబ్రవరి 28) ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ను ప్రారంభించి అనేక ఇళ్లను కూల్చివేసింది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన కూల్చివేతల కారణంగా నిరాశ్రయులైన వారిలో వకీల్ హసన్ కూడా ఉన్నారు.