ఐపీఎల్ 2025లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుంది. గత మ్యాచ్లో లక్నోపై గెలిచిన ఢిల్లీ ఫుల్ జోష్లో ఉంది. అదే ఊపును ఎస్ఆర్హెచ్పై కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్లో గెలిచిన సన్రైజర్స్.. లక్నోపై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మంచి విజయంతో మరలా పుంజుకోవాలని చూస్తోంది. లక్నోతో మ్యాచ్లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం…