Average smartphone consumption in India increases: ఇండియాలో మొబైల్ వినియోగం పెరుగుతోంది. ప్రజలు మొబైల్ పై గడిపే సమయం గతంలో కన్నా పెరిగింది. తాజాగా మొబైల్ ఎనలిటిక్స్ సంస్థ డాటా. ఎఐ ప్రకారం ఇండియాలో సగటున వినియోగదారుడు రోజుకు 4.7 గంటలు మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు తేలింది. ఇది 2019లో 3.7 గంటలు, 2020లొో 4.5 గంటలు ఉంటే.. 2021లో 4.7 గంటలకు పెరిగిందని వెల్లడించింది.