దళిత బంధు పథకం రెండోదశ కింద మంజూరైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళితుల బంధు సాయం కోసం గుర్తించిన లబ్ధిదారులు ప్రజాభవన్ వద్ద నిరసన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఈ పథకం కింద రూ.10 లక్షల సాయం అందించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో లబ్ధిదారుడికి రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి ఆ పథకానికి అంబేద్కర్ అభయ హస్తం అని నామకరణం చేసింది. అయితే, పథకం…