ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన కొరతపై నెలకొన్న ఆందోళనలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం అనేది మన నిత్యకృత్యం, కానీ అదే ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదంగా మారుతోంది. గ్యాస్ బుకింగ్ పేరుతో జరుగుతున్న ఈ భారీ మోసంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్న వార్తలను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ కొరత…
Cyber Crime Alert: రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ యూనిట్.. ప్రజలను “డిజిటల్ అరెస్ట్” స్కామ్ల గురించి హెచ్చరిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ స్కామ్లలో మోసగాళ్లు పోలీస్, సీబీఐ, కస్టమ్స్, ఈడీ, TRAI, DOT, NIA, ATS లేదా కరియర్ సిబ్బంది పాత్రను పోషించి, బాధితులు సీరియస్ క్రైమ్స్ లో ఉన్నారని చెప్పడం.. బాధితులను మనీ లాండరింగ్, ట్రాఫికింగ్, నార్కోటిక్స్ లేదా టెర్రరిజం వంటి…
సైబర్ క్రిమినల్స్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించడంతో.. వృద్దురాలు ప్రాణాలు కోల్పోయింది. తన తల్లి మృతికి సైబర్ నేరగాళ్లే కారణమని.. కొడుకు పోలీసులను ఆశ్రయించాడు.