UP: గతంలో సాయుధ నేరస్తులు బ్యాంకులను దోచుకునేవారు. ఇప్పుడు మోసగాళ్లు ఇంట్లో కూర్చునే బ్యాంకు సర్వర్ హ్యాకర్లు డబ్బును కాజేస్తున్నారు. దేశ రాజధానికి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడా సెక్టార్ 62లో ఉన్న నైనిటాల్ బ్యాంక్లో ఇలాంటి కేసు జరిగింది.
సైబర్ నేరగాళ్ళు పెచ్చుమీరిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పేరు చెప్పి, ఓటీపీలు అడిగి, బ్యాంక్ అకౌంట్ అప్ డేట్ అంటూ.. వివిధ రకాలుగా ఖాతాదారుల్ని బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. తాజాగా ఏపీలో అధికార పార్టీ ఎంపీకి ఇలాంటి తిప్పలు తప్పలేదు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ను మోసగించాడో సైబర్ �
తెలుగురాష్ట్రాల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాల కట్టడి/నియంత్రణకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అత్యాధునిక సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ డీ�
టెక్నాలజీ వాడకం పెరిగిపోయాక అదే టెక్నాలజీ అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ నటి షకీలా నటించిన ‘శీలవతి’ లాంటి కొన్ని సినిమాల్లో నటించిన నటి గీతాంజలి (ఫ్రూటీ)కి ఆన్లైన్ వేధింపులు తప్పలేదు. కొందరు �