Disney Hotstar:ప్రపంచంలో క్రికెట్ కంటే ఫుట్బాల్కే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఆడే ఆట ఫుట్బాల్. క్రికెట్తో పోలిస్తే ఫుట్బాల్ ఆటగాళ్లకు ఎక్కువ డబ్బు వస్తుంది.
నిన్నటి నుంచి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్కు నెటిజన్ల నుంచి విన్నపాలు, వార్నింగ్లు వస్తున్న సంగతి తెలిసిందే. ప్లీజ్ మీరు వరల్డ్ కప్ ఫైనల్కు రాకండి అంటూ కొందరు రిక్వెస్ట్ చేస్తుంటే.. మీరు ఇంట్లో కూడా మ్యాచ్ చూడొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి కారణం అమితాబ్ పెట్టిన పోస్టే. బుధవారం (November 15) భారత్-న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం బిగ్ బి ఎక్స్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. ‘నేను చూడనప్పుడే మనం…
ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్కప్లో తొలి సెమీస్ ఆసక్తికరంగా మారింది.. గత వరల్డ్ కప్లో ఫలితమే దీనికి కారణం.. అయితే, టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. బ్యాటింగ్ కించుకున్నాడు.. ఈ వరల్డ్ కప్ లో వాంఖడే వేదికగా జరిగిన 4 మ్యాచుల్లో 3 మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.. కానీ, ఒక మ్యాచ్ లో మాత్రమే ఆస్ట్రేలియా గెలుపొందింది.. వీరోచిత ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియాని…
Happy Birthday Kohli: భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లీ.. నేడు తన పుట్టినరోజు. ఈ రోజు కోల్కతా మైదానంలో ఆడే మ్యాచ్ ఆయనకు ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి.
IND vs PAK: 2023 ప్రపంచకప్ కోసం భారత్, పాకిస్థాన్ల మధ్య పోరు మొదలైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Australia have won the toss and have opted to field: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో రసవత్తర సమరం ఆరంభం కానుంది. లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకునున్నాడు. భారత్ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యటింగ్ చేసిన ఆసీస్.. బౌలర్ల దెబ్బకు 199 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఈ మ్యాచ్లో టాస్…
IND Vs AUS: భారత్ ప్రపంచకప్ సంగ్రామం ఆదివారం అంటే నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచకప్ గెలిచే బలమైన పోటీదారుల్లో ఒకటైన ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్.
ICC World Cup 2023: భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడనుంది. ప్రపంచకప్ ప్రారంభమై మూడు రోజులు గడిచినా భారత్ ఇంకా ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించలేదు. భారత్ తొలి మ్యాచ్ అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో జరగనుంది.