భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తానే పరిష్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వ్యాఖ్యానించారు. వైట్హౌస్లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.
Farmer: రాజస్థాన్ అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ రైతు బ్యాంక్ ఖాతాలో పొరపాటున రూ. 16 లక్షలు వచ్చాయి. అయితే, వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు సదరు రైతు ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు బ్యాంక్ పోలీసులను ఆశ్రయించింది. కిషన్గఢ్లోని అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ మార్పులు, ఆదాయపు పన్ను మార్పులు, పోస్టాఫీసు పథకాల మార్పులు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. నగదు మార్పుల్లో పీఎన్బీ నుంచి ఇటీవలి పొదుపు ఖాతా రుసుములు, డెబిట్ కార్డ్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఛార్జీలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ నిబంధనలు, చిన్న పొదుపు పథకాలకు సంబంధించిన నిబంధనలు మరియు టీడీఎస్ రేట్లకు సర్దుబాట్లు ఉన్నాయి. ఈ మార్పులన్నీ అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి.
Vedanta Group: ఈ మధ్య అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీకి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి.. ఆయన సంస్థలు గడ్డుకాలాన్ని ఎదుర్కుంటున్నాయని.. అప్పుల కుప్పలుగా మారిపోయాయని వాటి సారాంశం.. అధిక పరపతి కలిగిన భారతీయ వ్యాపారవేత్తలు గడ్డు సమయాన్ని ఎదుర్కొంటున్నారు. గౌతమ్ అదానీ యొక్క 236 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల సామ్రాజ్యం ఒక నెలలో మూడు వంతుల కంటే ఎక్కువ తగ్గిపోయింది. అయితే, మరొక ప్రసిద్ధ వ్యక్తి కోసం చిన్న తుఫాన్ ఏర్పడవచ్చు…